పోలవరం చేరుకున్న వైయస్‌ జగన్‌

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి పోలవరాన్ని సందర్శించిన వైయస్‌ జగన్‌ హెలికాప్టర్‌ నుంచి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాసేపట్లో అధికారులు, కాంట్రాక్టర్లతో వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహిస్తారు.
 

Back to Top