అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఏపీ భవన్కు చేరుకున్న వైయస్ జగన్
26 May 2019 5:14 PM
ఆశీర్వాదం అందించిన వేదపండితులు
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి ఢిల్లీలో అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలతో భేటీ అనంతరం వైయస్ జగన్ ఏపీ భవన్కు చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ జగన్కు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి జననేతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.