టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఏపీ భవన్కు చేరుకున్న వైయస్ జగన్
26 May 2019 5:14 PM
ఆశీర్వాదం అందించిన వేదపండితులు
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి ఢిల్లీలో అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాలతో భేటీ అనంతరం వైయస్ జగన్ ఏపీ భవన్కు చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ జగన్కు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి జననేతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.