రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
గవర్నర్తో సీఎం వైయస్ జగన్ భేటీ
07 Jun 2019 4:33 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. మంత్రివర్గ జాబితాను వైయస్ జగన్ గవర్నర్కు అందజేశారు. రేపు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో గవర్నర్ను ముఖ్యమంత్రి కలిసి జాబితాను అందజేశారు.