కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకుంటాం
10 Mar 2019 6:30 PM
వైయస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు
కాకినాడ:నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్న వైయస్ఆర్సీపీ కొత్తగా ఎన్నికలకు సన్నద్ధం అవ్వాల్సిన పనిలేదని వైయస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా అవిశ్రాంతంగా ప్రజలతో మమేకమయ్యారన్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటి సమర శంఖారావం సభ కాకినాడలో జరగబోతుందన్నారు.ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.రేపు జరగబోయే సమర శంఖారావాన్ని శుభ సూచికంగా భావిస్తున్నామన్నారు.తూర్పు మార్పుకు సంకేతమని..తూర్పు నుంచి ప్రారంభమయిందని భావిస్తున్నామన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్రజల మనసులను గెలుచుకుంటామన్నారు.