రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
07 Jun 2022 1:11 PM
వ్యర్థాల నుంచి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
రూ.345 కోట్లతో ప్లాంట్ నిర్మాణం
పల్నాడు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొండవీడు చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్కు మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ ఘనస్వాగతం పలికారు. పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. అనంతరం ప్లాంట్ సమీపంలో మొక్కను నాటారు. అనంతరం ప్లాంట్ను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. వ్యర్థాల నుంచి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ను రూ.345 కోట్లతో నిర్మించారు. ప్లాంట్ కోసం ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అదే విధంగా వ్యర్థాలను పూడ్చేందుకు మరో 52 ఎకరాలను కేటాయించింది.