ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ.50 ల‌క్ష‌ల విరాళం

తాడేప‌ల్లి: కోవిడ్‌–19 నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌-ఏపీ) రూ.50 లక్షలు విరాళం అందించారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన విట్‌ యూనివర్సిటీ ఫౌండర్‌ అండ్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్ జి. విశ్వనాథ‌న్, వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథ‌న్, వైస్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ విశ్వనాథ‌న్, విట్‌–ఏపీ, వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌.వి. కోటా రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్ సీ.వీ.యల్‌. శివకుమార్‌లు విరాళానికి సంబంధించిన పత్రాలను సీఎం వైయస్ జగన్‌కు అంద‌జేశారు. 

Back to Top