రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రేపటి నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వార దర్శనం
24 Dec 2020 12:50 PM
ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల: రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేశామన్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదన్నారు. శ్రీవారి భక్తులపై లాఠీచార్జ్ జరగలేదని స్పష్టం చేశారు.