కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
విశాఖలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మార్నింగ్ వాక్
15 Jun 2022 9:56 AM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖపట్నం నగరంలో బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో పర్యాటకుల సౌకర్యార్థం బీచ్ పరిశుభ్రతను కాపాడటంలో భాగంగా జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ తో కలిసి బీచ్ లో పలువురు మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడి, బీచ్ పై వారి సలహాలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.