మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
శ్రీనివాస సేతు వారధి నిర్మాణ పనులు పరిశీలించిన టీటీడీ చైర్మన్
28 Jan 2022 10:23 AM
తిరుపతి: తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు వారధి నిర్మాణ పనులను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. శ్రీనివాస సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయని చైర్మన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఈ వారధి ప్రారంభించి భక్తులు, స్థానికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.