సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారు
23 Apr 2019 4:15 PM
ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన
ఈసీని కలిసిన వైయస్ఆర్సీపీ నేత నాగిరెడ్డి
అమరావతి: డెప్యుటేషన్పై ఎన్నికల విధుల్లో ప్రభుత్వం నియమించిన టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.సీఈవో ద్వివేదిని కలిసిన సందర్భంగా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసీ తాఖీదులకు సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన చేస్తున్నారన్నారు. టీడీపీ కోడ్ ఉల్లంఘనపై అన్ని ఆధారాలు ఈసీకి అందజేశామని తెలిపారు. మాకు ఇచ్చిన అన్ని నోటీసులకు సమాధానాలు ఇచ్చామన్నారు. టీడీపీ ఒక్క నోటీసుకు కూడా స్పందించలేదన్నారు.