పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారు
23 Apr 2019 4:15 PM
ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన
ఈసీని కలిసిన వైయస్ఆర్సీపీ నేత నాగిరెడ్డి
అమరావతి: డెప్యుటేషన్పై ఎన్నికల విధుల్లో ప్రభుత్వం నియమించిన టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.సీఈవో ద్వివేదిని కలిసిన సందర్భంగా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసీ తాఖీదులకు సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన చేస్తున్నారన్నారు. టీడీపీ కోడ్ ఉల్లంఘనపై అన్ని ఆధారాలు ఈసీకి అందజేశామని తెలిపారు. మాకు ఇచ్చిన అన్ని నోటీసులకు సమాధానాలు ఇచ్చామన్నారు. టీడీపీ ఒక్క నోటీసుకు కూడా స్పందించలేదన్నారు.