మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఉద్యోగులతో సంప్రదింపులకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
21 Jan 2022 2:22 PM
అమరావతి: పీఆర్సీపై ఉద్యోగులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు, సీఎస్ తో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. మంత్రులు బుగ్గన, పేర్ని నాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ తో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.