సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
11న వైయస్ఆర్సీపీలోకి ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం
09 Mar 2019 2:46 PM
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు నేడో,రేపో వెలువడుతుందనుకుంటున్న తరుణంలో వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ మరింత ఊపందుకుంది.తాజాగా వైయస్ఆర్సీపీలోకి ఏపీఐఐసీ మాజీ ఛైర్మర్ శ్రీఘాకోళపు శివ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.11న కాకినాడలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమర శంఖారావంలో ఆయన సమక్షంలో చేరబోతున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు. వైయస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సీనియర్ నేతలు దాడి వీరభద్రరావు,మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు.