వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎస్ఐ ఫలితాలను విడుదల చేసిన సీఎం వైయస్ జగన్
22 Jul 2019 12:30 PM
ఫలించిన నిరుద్యోగుల నిరీక్షణ
త్వరలోనే ఇంటర్వ్యూల షెడ్యూల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) పరీక్షలు రాసి, ఎంతో కాలంగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కల ఫలించింది. ఈ ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, హోమ్ మంత్రి మేకతోటి సుచరితలు ఎస్ఐ ఫలితాలను విడుదల చేశారు. దీంతో నెలల తరబడి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తామంతా ఎంతో కాలంగా ఈ క్షణం కోసం వేచి చూస్తున్నామని పలువురు వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇంటర్వ్యూల షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.