కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

తాడేపల్లి: కోవిడ్ నియంత్ర‌ణ‌, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. వ్యాక్సినేషన్, నైట్‌ కర్ఫ్యూ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. 

Back to Top