మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్సీపీ తరఫున ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో బస్సు యాత్ర
25 Mar 2019 1:48 PM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ఎన్ఐఆర్ విభాగం ఆధ్వర్యంలో బస్సు యాత్రను ప్రారంభించారు. సోమవారం విశాఖ నుంచి బస్సు యాత్రను మొదలుపెట్టారు. రావాలి జగన్..కావాలి జగన్ అనే నినాదంతో ఈ యాత్ర సాగుతుందని ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతామని ఆయన తెలిపారు.