బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వైయస్ జగన్కు ధన్యవాదాలు
06 Jun 2019 12:58 PM
సీఎంను కలిసిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం వీరు కలిసి వైయస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్ సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సీఎం ఎంపీలకు సూచించారు.