కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ నేతృత్వంలో మరిన్ని జనరంజక నిర్ణయాలు
20 Dec 2020 12:35 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరిన్ని జనరంజక నిర్ణయాలు తీసుకుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . మూడోవిడత రైతు భరోసా, సమగ్ర భూసర్వే, పర్యటక-సినిమాలకు రీస్టార్ట్ ప్యాకేజీ, కొత్త మెడికల్ కాలేజీలు, ఎత్తిపోతల పథకాలు. నివర్ నష్టపరిహారం 29నే పంపిణీ. కరోనాతో దేశమంతా అల్లాడుతుంటే ఆ ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకుండా చర్యలు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.