వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గాలికి కొట్టుకొచ్చింది ఎవరు బాబూ?
01 Dec 2020 11:24 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినా ఒక్కసారి కూడా ఆయన స్వాతంత్ర్యంగా గెలవలేదని, ప్రతిసారి ఏదో ఒక గాలికి కొట్టుకొచ్చి గెలిచారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీరు 3 సార్లు సిఎం అయింది మాత్రం గాలివాటంగానే. ఒకసారి ఎన్టీఆర్ గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు. 1999, 2014లో బిజెపి ప్రభంజనంలో బయటపడ్డారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? 50% ఓట్లు,151 సీట్లతో ప్రజలు వైయస్ జగన్ గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.