మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అమరావతి పేరుతో మోసం చేసిన చంద్రబాబు
03 Feb 2020 5:26 PM
లోక్సభలో ఎంపీ మిథున్రెడ్డి
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పేరుతో ప్రజలను మోసం చేశారని వైయస్ఆర్సీపీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్రెడ్డి మండిపడ్డారు. తిరువూరును తొలుత రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు..ఆ తరువాత అమరావతిలో భూములు కొనుగోలు చేసి అక్కడికి మార్చారు. రాజధాని ప్రాంతంలో టీడీపీకి చెందిన వ్యక్తులు 4 వేల ఎకరాలు కొనుగోలు చేశారు. 700 మంది తెల్ల రేషన్కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. రాజధాని భూముల అక్రమాలపై ఏపీలో విచారణ జరుగుతుందని లోక్సభలో చెప్పారు.