రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
చంద్రబాబుకు దేనిపైనా ఒక స్టాండ్ లేదు
16 Jan 2020 12:19 PM
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
తూర్పుగోదావరి: చంద్రబాబాబుకు దేనిపైన ఒక స్టాండ్ లేదని శాసన మండలి ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. మూడు రాజధానులను అందరూ స్వాగతించాలన్నారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై అవగాహన లేక విమర్శిస్తున్నారని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చూడకుండా పక్కన పడేశారన్నారు. అమరావతి భూములు కట్టడాలకు పనికి రావు అన్నారు.అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొన్నారు.