గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
జెండా పీకడానికి జనసేన సిద్ధం
16 Jan 2020 12:28 PM
బీజేపీ, జనసేన పొత్తుతో మాకేమీ నష్టం లేదు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: జనసేన పార్టీ ఏపీలో జెండా పీకడానికి సిద్ధమైందని, ఆ పార్టీ బీజేపీతో విలీనానం చేయబోతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు పంపిస్తే పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ, జనసేన పొత్తు 2014లోనే ఉంది. 2019 ఎన్నికల్లో జనసేనను ప్రజలు తిరస్కరించారు. అందరూ కలిసి వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు.పాచిపోయిన లడ్డూలంటూ గతంలో బీజేపీని పవన్ విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తుతో మాకేమీ నష్టం లేదు.