అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
కాపుల విషయంలో బాబుది కపట నాటకం
29 Jul 2019 10:32 AM
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
అమరావతి: కాపుల విషయంలో చంద్రబాబుది కపట నాటకమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. కేంద్రం ఏ విధంగా బీసీల్లో చేరుస్తారని అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదన్నారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఎలా అణచివేశారో అందరికి తెలుసు అన్నారు. మంజునాథన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన చంద్రబాబు కాపులను కూడా అలానే చేశారని విమర్శించారు.