ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ
18 Sep 2019 4:20 PM
విశాఖ: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాల వద్దకు వెళ్లి ప్రమర్శించి, వాళ్ళ కు ప్రభుత్వ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి వెంట వైయస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ సమన్వ యకర్త అక్కరమని విజయనిర్మల, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.