ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
వచ్చే నెల మొదటివారంలో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం
27 Aug 2022 12:46 PM
సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రులు అంబటి, కాకాణి
నెల్లూరు: వచ్చే నెల మొదటివారంలో నెల్లూరు, సంగం బ్యారేజీలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి వెల్లడించారు. శనివారం నెల్లూరు జిల్లాలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి పర్యటించారు. సంగం బ్యారేజీ పనులను మంత్రులు పరిశీలించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల ప్రారంబోత్సవం అనంతరం రైతులతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అవుతారని మంత్రులు చెప్పారు.