సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను పరిశీలించిన మంత్రి
11 Dec 2021 12:24 PM
విజయవాడ: కృష్ణా నదిలో మునిగి మృతి చెందిన అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలకు చెందిన 5 మంది విద్యార్థుల మృత దేహాలను గుంటూరు జి. జి. హెచ్ లో మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ , సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పి రెడ్డి , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. భౌతికకాయాలను నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.