మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అసెంబ్లీ, పార్లమెంట్ ఉన్నదే చట్టాలు చేయడానికి..
03 Mar 2022 1:22 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: అసెంబ్లీ, పార్లమెంట్ ఉన్నదే చట్టాలు చేయడానికి అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇదన్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నామని పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టం అమలులోనే ఉందని చెప్పారు. మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అని వెల్లడించారు. మేం సమాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామని, టీడీపీ తమ సామాజిక వర్గం అభివృద్ధి కోసం ఆలోచిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.