మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గ్రామస్తుల అవసరాలు తెలుసుకొని సహాయక చర్యలు
12 May 2020 10:31 AM
మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖ: గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ప్రజల అవసరాలు తెలుసుకొని సహాయక చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ప్రభావిత గ్రామంలో మంత్రి రాత్రి బస చేశారు. ఉదయం ఇంటింటా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. సాధారణ స్థితికి గ్యాస్ ప్రభావిత గ్రామాలు చేరుకున్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు వైద్య బృందం ఏర్పాటు చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కొక్కరికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పరిహారం అందజేస్తామన్నారు.