ఎన్నికల మేనిఫెస్టోనే ప్రభుత్వ ఎజెండా

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అనంతపురం: ఎన్నికల మేనిఫెస్టోనే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ ఎజెండా అని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
అనంతపురం జిల్లా అభివృద్ధిపై మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

Read Also: వీఓఏలకు రూ.10 వేల వేతనం

Back to Top