మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఎన్నికల మేనిఫెస్టోనే ప్రభుత్వ ఎజెండా
11 Nov 2019 4:05 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
అనంతపురం: ఎన్నికల మేనిఫెస్టోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎజెండా అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా అభివృద్ధిపై మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.