నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
లేఖపై రమేష్ కుమార్ స్పందించాలి
19 Mar 2020 11:13 AM
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖపట్నం: ఈసీ లేఖ వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్కుమార్ వెంటనే స్పందించాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిన్న విడుదలైన లేఖను ఎన్నికల కమిషనర్ రాయకపోతే వెంటనే విచారణ జరిపించాలని డీజీపీని కోరాలని సూచించారు. లేఖ వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేకే చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.