మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వారం రోజుల్లో ‘పది’ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం
22 Jan 2021 4:46 PM
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ: ఈ ఏడాది తప్పనిసరిగా పదో తరగతి పరీక్షలు ఉంటాయని, మరో వారం రోజుల్లో టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 11 పేపర్లా..? లేక 6 పేపర్లా..? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.