బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీఎం వైయస్ జగన్ను కలిసిన మేజర్ జనరల్ ఆర్కే సింగ్
05 Feb 2021 1:01 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మేజర్ జనరల్ (ఏపీ, తెలంగాణ – జనరల్ ఆఫీసర్ కమాండింగ్) ఆర్కే సింగ్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ఈ నెల 18న తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవానికి హాజరుకాల్సిందిగా సీఎం వైయస్ జగన్ను ఆహ్వానించారు. మేజర్ జనరల్ ఆర్కే సింగ్ వెంట రిటైర్డ్ కల్నల్ రాంబాబు ఉన్నారు.