కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలి
17 Apr 2023 11:31 AM
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు హెచ్చరించారు. ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఏమీ అనలేదన్నారు. కేవలం మంత్రి హరీష్రావు వ్యాఖ్యలకు మాత్రమే బదులిచ్చారని తెలిపారు. ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షతో మంత్రులపై పవన్ బురద చల్లుతున్నారని విమర్శించారు. ఏపీలో చందరబాబు, తెలంగాణలో కేసీఆర్ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పి రాష్ట్రానికి రావాలని అడపా శేషు డిమాండు చేశారు.