మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కందుకూరు దుర్ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం
30 Dec 2022 3:59 PM
ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ
నెల్లూరు: ఈ నెల 28 వ తేదీ కందుకూరు లో జరిగిన దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ సాయాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీదర్ రెడ్డితో కలిసి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున 8 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంక్ చెక్కులను అందజేశారు.