బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి
09 Jul 2019 12:10 PM
ప్రకాశం: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్పై ఆమంచి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరణం ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కృష్ణమోహన్ తెలిపారు. బలరామ్కు నలుగురు పిల్లలైతే ముగ్గురని అఫిడవిట్లో పేర్కొన్నారని వివరించారు. కరుణం బలరామ్పై చర్యలు తీసుకోవాలని ఆమంచి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టే కోర్టులో పిటిషన్ వేశామని ఆయన తెలిపారు.