కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్తో ఇరిగెల సోదరుల భేటీ
16 Feb 2019 11:38 AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ఇరిగెల సోదరులు జననేతను కలిశారు. ఎన్నో ఏళ్ల పాటు టీడీపీకి సేవ చేసిన రాంపుల్లారెడ్డి సోదరులు ఆ పార్టీలో అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. భూమా కుటుంబంతో వీరు పోరాడుతున్నారు. పార్టీ మారిన భూమా కుటుంబం వీరిని వేధిస్తున్నా..చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇరిగెల సోదరులు టీడీపీని వీడారు. ఇటీవల వారు టీడీపీకి రాజీనామా చేశారు.