సీఎంను క‌లిసిన ఐఏఎస్‌లుగా ప‌దోన్న‌తి పొందిన డిప్యూటీ క‌లెక్ట‌ర్లు

తాడేప‌ల్లి: ఐఏఎస్‌లుగా పదోన్న‌తి పొందిన డిప్యూటీ క‌లెక్ట‌ర్లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన డిప్యూటీ కలెక్టర్లు బి.సుబ్బారావు (డీఆర్వో, తూర్పుగోదావరి), జే. శివ శ్రీనివాసు (అసిస్టెంట్‌ సెక్రటరీ – సీసీఎల్‌ఏ), పి. శ్రీనివాసులు (డీఆర్వో, ప్రకాశం), బి. శ్రీనివాసరావు (సీఈవో, రైతుబజార్లు), ఆర్‌. గోవిందరావు (ఆర్డీవో, నర్సీపట్నం), ఎన్‌. తేజ్‌ భరత్‌ (జాయింట్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ), డి. హరిత (ఆర్డీవో, శ్రీకాళహస్తి), ఎస్‌. చిన్న రాముడు ( స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్, ఎల్‌ఏ) సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Back to Top