మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పదవి కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు
25 Nov 2022 5:00 PM
ప్రభుత్వంపై బురదజల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది
డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం
చిత్తూరు: పదవి కోసం చంద్రబాబు ఎంత నీచస్థాయికైనా దిగజారుతాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. గంగాధర నెల్లూరులో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదజల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అబద్ధాల్లో పుట్టి, పెరిగిన చంద్రబాబుకు అధికార దాహం విపరీతంగా పెరిగిపోయిందని, పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడన్నారు. రామరాజ్యంలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో అదే మాదిరిగా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పేదల కుటుంబాల్లో నెలకొన్న చీకట్లను తొలగించి.. వెలుగులు నింపుతున్నారన్నారు.