మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలు
సీపీఎం నేత మధుకు సీఎం పరామర్శ
07 Nov 2019 6:41 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధును పరామర్శించారు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మధు గత కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీఎం వైయస్ జగన్ తాడేపల్లిలోని మధు స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి ఉన్నారు.