మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు
07 Nov 2019 5:54 PM
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు: చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలే అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పోలీసులతో మద్యం అమ్మిస్తున్నామని చెప్పటం సిగ్గు చేటని మండిపడ్డారు. కల్తీ మద్యం సరఫరాకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.