చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఎంపీ వంగా గీతాకు అభినందనలు
03 Aug 2022 2:50 PM
న్యూఢిల్లీ: సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (MPEDA) సభ్యురాలిగా కాకినాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎన్నిక కావడం పట్ల పార్టీ ఎంపీలు అభినందలు తెలిపారు. MPEDAలో ఆమె సమర్ధవంతమైన ఉనికి భారతదేశం, ఏపీ యొక్క సముద్ర ఎగుమతులను పెంచుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. కాకినాడలో 150 కి.మీ పైగా తీరప్రాంతం లాభపడుతుందని పేర్కొన్నారు. ఎంపీని అభినందించిన వారిలో లోక్సభ పార్టీ నేత మిథున్రెడ్డి, మహిళా ఎంపీలు జీ. మాధవి, సత్యవతమ్మ, తలారి రంగయ్య, తదితరులు ఉన్నారు.