వ్య‌వ‌సాయ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వ్య‌వ‌సాయ శాఖ‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top