బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కాసేపట్లో తిరుపతికి బయల్దేరనున్న సీఎం
18 Feb 2021 3:19 PM
తాడేపల్లి: స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో తిరుపతి బయల్దేరనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయల్దేరనున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి చెన్నారెడ్డి హౌసింగ్ కాలనీలో ఉండే ఇండో–పాక్ యుద్ధవీరుడు వేణుగోపాల్ నివాసానికి సీఎం చేరుకుంటారు. యుద్ధవీరుడు వేణుగోపాల్ను సత్కరించి.. వారి ఇంటి వద్దనే ఒక మొక్కను నాటనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ హాజరవుతారు. 6:40 గంటలకు సభను ఉద్దేశించిన సీఎం ప్రసంగిస్తారు.