మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
ఈనెల 11న గుంటూరుకు సీఎం వైయస్ జగన్
09 Nov 2021 12:34 PM
గుంటూరు: ఈనెల 11వ తేదీన గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో జరగనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి మేకతోటి సుచరిత, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా పరిశీలించారు. వేదిక, కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి విషయాలపై అధికారులతో చర్చించారు.