రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  సమీక్ష నిర్వహించారు. ఆర్‌ అండ్‌ బీ, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖపై సమావేశంలో చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు గౌతంరెడ్డి, శంకర్‌నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top