రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గులా బ్ తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
27 Sep 2021 9:54 AM
తాడేపల్లి: గులా బ్ తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తం అయ్యింది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ల తో సీఎం వై యస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. సీఎం వైయస్ జగన్ ఆదేశాల తో నిన్నటి నుండే రంగంలోకి దిగిన అధికారులు. శ్రీకాకుళంలో చీఫ్ సెక్రెటరీ ఆడిత్యనాథ్ దాస్ మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి పై ఎప్పటికప్పుడు కలెక్టర్లకు కు మార్గదర్శనం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సహాయ చర్యలు పర్యవేక్షణ చేస్తున్నారు. ముందుగానే ప్రజలను విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ కలెక్టర్లుఅప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, గాలులతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెల్లవారు జాము నుండే సహాయ చర్యలు ప్రారంభించారు.