కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహానేతకు సీఎం వైయస్ జగన్ నివాళి
25 Dec 2020 2:09 PM
తూర్పుగోదావరి: యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ, వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమ బహిరంగ సభా వేదికకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ముందుగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికపైకి చేరుకొని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు.