‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
27 Dec 2022 2:05 PM
తాడేపల్లి: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి థెరీసమ్మ అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈమేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. థెరీసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. థెరీసమ్మ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆదిమూలపు సురేష్, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.