‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పరామర్శించిన సీఎం వైయస్ జగన్
23 Jan 2021 11:39 AM
తిరుపతి : వైయస్ఆర్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోదరుడు హనుమంతరెడ్డి నిన్న అనారోగ్యంతో మరణించారు. దీంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. హనుమంతరెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ..కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ సానుభూతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పలువురు నేతలు హనుమంతరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.