సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
తలశిల రఘురాం సతీమణి భౌతికకాయానికి సీఎం దంపతుల నివాళి
05 Feb 2023 1:26 PM
ఎమ్మెల్సీ రఘురాంను పరామర్శించిన సీఎం వైయస్ జగన్, వైయస్ భారతి
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు తలశిల రఘురాం సతీమణి స్వర్ణకుమారి మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురాం నివాసానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్, వైయస్ భారతి దంపతులు.. స్వర్ణకుమారి పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం రఘురాంను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను సీఎం వైయస్ జగన్ దంపతులు ఓదార్చారు.