మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
విద్యార్థులను అభినందించిన సీఎం వైయస్ జగన్
26 Oct 2021 4:50 PM
తాడేపల్లి: ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఐఐటీ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఐఐటీ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను కలిశారు. విద్యార్థులను అభినందించిన సీఎం.. వారికి ల్యాప్టాప్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె. సునీత, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.